తండ్రి అనే వాడు బిడ్డ కు ప్రపంచం లోని అన్నీ పరిస్థితు ల గురించి చెప్పి , వారిని. కంటికి రెప్పలా కాపాడే వాడు.. అందుకే అమ్మాయి లు తండ్రికి ఎక్కువ బంధాన్ని కలిగి ఉంటార ని తెలుస్తుంది.. అలాంటి తండ్రి కూతురి తో పక్క పంచు కోవలని కోరాడు.. దీంతో నిర్ఘాంతపోయింది.. ఆ కూతురు..రక్తాన్ని పంచి కన్న కూతురు పై కామ దాహం తీర్చు కున్నాడు ఓ కామాంధుడు.. ఈ ఘటన తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా లో వెలుగు చూసింది..

 

 

 

 

 

 

వివరాల్లో వెళితే..భిక్కనూరు మండలం తిప్పాపూర్‌ గ్రామాని కి చెందిన మైలయ్య అనే వ్యక్తి వార్డ్ మెంబర్‌ గా వ్యవ హరిస్తున్నాడు. కూతురి పైనే కన్నేసిన మైలయ్య కోరిక తీర్చాలంటూ కొంతకాలం గా ఆమెను వేధిస్తున్నాడు. కన్నతండ్రే లైంగికం గా వేధిస్తుండటం తో ఎవరికి చెప్పు కోవాలో తెలియక బాధితురాలు తన లో తానే కుమిలిపోయేది.

 

 

 

 

అతని ఆగడాలు ఎక్కువ కావడం తో అన్నకు తల్లి కి జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు.  దీంతో అతన్ని వారు నిలదీశారు.. అయిన కూడా అతని తీరు మాత్రం ఎక్కడ మారలేదు.. అయితే ఇంకా కూతురి ని కోరిక తీర్చాల ని అనేక రకాల వేదింపుల కు గురిచేశాడు.  దీంతో మైలయ్య ను అతడి కొడుకు గురువారం గొడ్డలి తో విచక్షణా రహితంగా నరికాడు. తీవ్ర రక్తస్రావంతో మైలయ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కూతురిపై కన్నేసిన కామాంధుడికి తగిన శిక్ష పడింది స్థానికులు కొడుకును మెచ్చుకున్నారు..అంతేకాదండోయ్ అతన్ని అరెస్ట్ చేయవద్దని ధర్నా కు దిగారు.. దీంతో ప్రస్తుతం అక్కడి వాతావరణం రసాభాసగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: