అయితే అంతకుముందు ఇదే అంశంపై కేసీ వేణుగోపాల్ ఒక పోస్ట్ కూడా చేశారు. నోటీసులు, ఖాతాలను ఆపివేయడం వంటి చర్యలతో కాంగ్రెస్ను బాగా ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్నారు. భాజపాకు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమంటే ఇష్టం లేదని అందుకే ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తుందని దీన్ని చూస్తూ ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటుందో అర్ధం కావట్లేదు అని అన్నారు. అయితే భాజపాపై కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే వాళ్లు కూడా రూ.4,600 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ఇన్కమ్ టాక్స్ అధికారుల్ని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని.. ఈ చర్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని పేర్కొన్నారు.
అయితే అంతకుముందు ఇదే అంశంపై కేసీ వేణుగోపాల్ ఒక పోస్ట్ కూడా చేశారు. నోటీసులు, ఖాతాలను ఆపివేయడం వంటి చర్యలతో కాంగ్రెస్ను బాగా ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్నారు. భాజపాకు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమంటే ఇష్టం లేదని అందుకే ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తుందని దీన్ని చూస్తూ ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటుందో అర్ధం కావట్లేదు అని అన్నారు. అయితే భాజపాపై కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే వాళ్లు కూడా రూ.4,600 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ఇన్కమ్ టాక్స్ అధికారుల్ని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని.. ఈ చర్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని పేర్కొన్నారు.