
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.... అమరావతి నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి రావాలని వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపింది కూటమి ప్రభుత్వం. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రాత్రి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు