ప్రస్తుతం దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 4వేల 800. వీరంతా ఓటేస్తారు. మెజారిటీ ఓట్లు సాధించిన వ్యక్తి రాష్ట్రపతి అవుతారు. అయితే.. వీరందరి ఓటు విలువ ఒక్కలాగా ఉండదు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ తేడాగా ఉంటుంది. అందుకే వారి ఓట్లను గుర్తించేందుకు వీలుగా ఆకుపచ్చ, పింక్ బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచుతారు. గ్రీన్ బ్యాలెట్ పేపర్లో ఎంపీలు ఓటేస్తారు. పింక్ పేపర్లో ఎమ్మెల్యేలు ఓటేస్తారు.
ప్రస్తుతం దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 4వేల 800. వీరంతా ఓటేస్తారు. మెజారిటీ ఓట్లు సాధించిన వ్యక్తి రాష్ట్రపతి అవుతారు. అయితే.. వీరందరి ఓటు విలువ ఒక్కలాగా ఉండదు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ తేడాగా ఉంటుంది. అందుకే వారి ఓట్లను గుర్తించేందుకు వీలుగా ఆకుపచ్చ, పింక్ బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచుతారు. గ్రీన్ బ్యాలెట్ పేపర్లో ఎంపీలు ఓటేస్తారు. పింక్ పేపర్లో ఎమ్మెల్యేలు ఓటేస్తారు.