ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ ఎంతో ప్రధానం గా మారిన విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా సామాజిక దూరం అనేది తప్పనిసరిగా మారిపోయింది. ఒకవేళ  సామాజిక దూరం పాటించలేదు అంటే ప్రాణాలమీదికి వచ్చినట్లే అని అనుకుంటున్నారు జనాలు. ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం కారణంగా సినిమా థియేటర్లు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం థియేటర్లో గుంపులుగుంపులుగా ఆడియన్స్ కూర్చోకుండా అటు  థియేటర్ యజమానులు కూడా సీటింగ్ చేంజ్ చేస్తున్నారు

 

 

 తాజాగా దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సినిమా  థియేటర్ కి సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకుల మధ్య సామాజిక దూరం ఉండేవిధంగా సినిమా థియేటర్ లలో  చేంజ్ చేశారు నిర్వాహకులు. ఆర్టీసీ x రోడ్ లో ఉన్న సుదర్శన్ థియేటర్ లో సోషల్ డిస్టెన్స్ ఉండేవిధంగా సీటింగ్ చేంజ్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: