బాలీవుడ్ పవర్ ఫుల్ కపుల్ అమితాబ్, జయా బచ్చన్ ల వివాహం జరిగి నేటికి 47 ఏళ్ళు. దీనితో ఇప్పుడు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు విష్ చేస్తున్నారు. బాలీవుడ్ ని శాసిస్తున్న ప్రేమ జంటకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మరింత కాలం మీరు బాలీవుడ్ లో మీ సత్తా చాటాలి అంటూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పోస్ట్ లు పెడుతున్నారు. 

 

అలాగే కొడుకు అభిషేక్ కూతురు ఐశ్వర్య తమకు తోచిన విధంగా విష్ చేసారు.  మరి కొంత మంది ఏమో వాళ్ళ బంధం మొదటి నుంచి నుంచి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విష్ చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: