కంకిపాడు మండలం మంతెన గ్రామంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే ఇలాకాలో భారీగా మద్యం నిల్వలు ఉన్నాయని తెలుసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో దాదాపుగా సుమారు 25 లక్షల విలువ చేసే 150 మద్యం కేసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయమై రాజకీయా ప్రముఖులు వైసీపీ పార్టీ పై విమర్శలను గుప్పిస్తున్నారు.