గత కొన్ని రోజుల నుండి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి... టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు మంత్రి కేటీఆర్. అయితే సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ ఈ రోజు రైతు బజార్ ను ప్రారంభించారు. 

 

 5.15 కోట్ల వ్యయంతో రైతు బజారు ప్రారంభించారు కేటీఆర్. అంతేకాకుండా మానేరు వాగు పై చెక్ డ్యామ్,  పార్కు కూడా ప్రారంభించనున్నారు. రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్... రైతు బజార్ కి కూరగాయలను తీసుకొచ్చిన వ్యాపారుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: