రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పత్రికల్లో కథనాలపై సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు... రాష్ట్రంలోని అన్ని చెరువులకు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువుల పరిరక్షణ కమిటీల్లో సంబంధిత జిల్లా ఎస్పీ సభ్యుడుగా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. చెరువుల పరిరక్షణ కమిటీలు ఆక్రమణలు గుర్తించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జరీ చేసింది. డిసెంబరు 10 లోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పత్రికల్లో కథనాలపై సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు... రాష్ట్రంలోని అన్ని చెరువులకు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెరువుల పరిరక్షణ కమిటీల్లో సంబంధిత జిల్లా ఎస్పీ సభ్యుడుగా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. చెరువుల పరిరక్షణ కమిటీలు ఆక్రమణలు గుర్తించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జరీ చేసింది. డిసెంబరు 10 లోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.