తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్పై ఇవాళ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్లో మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్కు వద్ద మూడు గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయాడని, తాడోపేడో తేల్చుకుంటానని చెప్పాడు ఏమి చేసాడని ప్రశ్నించారు. ఇది కేవలం కేసీఆర్ పిట్ట కథనే అని పేర్కొన్నారు. మూడేండ్లు కర్రసాము నేర్చి మూలకున్న ముసలిదాన్ని కూడా కొట్టలేని తీరు సీఎం కేసీఆర్ది అయిందని అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్పై ఇవాళ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్లో మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్కు వద్ద మూడు గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయాడని, తాడోపేడో తేల్చుకుంటానని చెప్పాడు ఏమి చేసాడని ప్రశ్నించారు. ఇది కేవలం కేసీఆర్ పిట్ట కథనే అని పేర్కొన్నారు. మూడేండ్లు కర్రసాము నేర్చి మూలకున్న ముసలిదాన్ని కూడా కొట్టలేని తీరు సీఎం కేసీఆర్ది అయిందని అని ఆగ్రహం వ్యక్తం చేసారు.