బీజేపీకి మాత్రం రాజకీయం అనేది జాతినిర్మాణ అంశమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. మోదీ నేతృత్వంలో బలమైన దేశ నిర్మాణం జరుగుతోందన్న స్మృతి ఇరానీ.. విపక్షాల దురుద్దేశపూరిత రాజకీయాలు మా లక్ష్యాన్ని దెబ్బతీయలేవన్నారు. బంగాల్లో పెరిగిన హింసతో అక్కడి ప్రజలూ ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేసిన స్మృతి ఇరానీ.. బంగాల్ ప్రజలకు త్వరలోనే న్యాయం జరుగుతుందన్నారు.
బీజేపీకి మాత్రం రాజకీయం అనేది జాతినిర్మాణ అంశమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. మోదీ నేతృత్వంలో బలమైన దేశ నిర్మాణం జరుగుతోందన్న స్మృతి ఇరానీ.. విపక్షాల దురుద్దేశపూరిత రాజకీయాలు మా లక్ష్యాన్ని దెబ్బతీయలేవన్నారు. బంగాల్లో పెరిగిన హింసతో అక్కడి ప్రజలూ ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేసిన స్మృతి ఇరానీ.. బంగాల్ ప్రజలకు త్వరలోనే న్యాయం జరుగుతుందన్నారు.