ఒక వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతామని.. విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ ప్రకటించింది. ఇందుకు వినియోగదారులు సహకరించాలని విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ విజ్ఞప్తి చేసింది. విద్యుత్ బిల్లును ప్రవేశపెడితే విధులు బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగుతామని విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ హెచ్చరించింది. అయితే ఈ మహాధర్నాలతో నిరసనలతో కేంద్రం ప్రవేశ పెట్టే బిల్లు ఆగుతుందా.. చట్టం కాకుండా పోతుందా అన్నది చూడాలి.
ఒక వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతామని.. విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ ప్రకటించింది. ఇందుకు వినియోగదారులు సహకరించాలని విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ విజ్ఞప్తి చేసింది. విద్యుత్ బిల్లును ప్రవేశపెడితే విధులు బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగుతామని విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ హెచ్చరించింది. అయితే ఈ మహాధర్నాలతో నిరసనలతో కేంద్రం ప్రవేశ పెట్టే బిల్లు ఆగుతుందా.. చట్టం కాకుండా పోతుందా అన్నది చూడాలి.