భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించే విథంగా చర్యలు తీసుకున్నామన్నారు. 50వేల మంది భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన వసతి ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. చక్రస్నానం తరువాత భక్తులను పుష్కరణిలోకి అనుమతిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రెండు వేల ఆరువందల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు.
భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించే విథంగా చర్యలు తీసుకున్నామన్నారు. 50వేల మంది భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన వసతి ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. చక్రస్నానం తరువాత భక్తులను పుష్కరణిలోకి అనుమతిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రెండు వేల ఆరువందల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు.