నష్ట పరిహారం తీసుకొని భూములు ఇవ్వదలచుకున్న రైతులకు కూడా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కాళేశ్వరం మూడో టిఎంసి కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంలో చెరుకు శ్రీనివాసరెడ్డి, రైతులు పిటీషన్ దాఖలు చేశారు. తుది తీర్పు వచ్చేలోగా అనుమతులపై గోదావరి బోర్డు, సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకునేలా స్టేటస్ కో ఆర్డర్ లో సవరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తుది తీర్పుకు కట్టుబడి ఉంటామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. రాజకీయ పరమైన కారణాలతోనే కాళేశ్వరం పనులకు అడ్డుపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాదన్ వాదనలు వినిపించారు.
నష్ట పరిహారం తీసుకొని భూములు ఇవ్వదలచుకున్న రైతులకు కూడా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కాళేశ్వరం మూడో టిఎంసి కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంలో చెరుకు శ్రీనివాసరెడ్డి, రైతులు పిటీషన్ దాఖలు చేశారు. తుది తీర్పు వచ్చేలోగా అనుమతులపై గోదావరి బోర్డు, సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకునేలా స్టేటస్ కో ఆర్డర్ లో సవరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తుది తీర్పుకు కట్టుబడి ఉంటామని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. రాజకీయ పరమైన కారణాలతోనే కాళేశ్వరం పనులకు అడ్డుపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాదన్ వాదనలు వినిపించారు.