ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి స్క్రీనింగ్ పూర్తి చేశారు. 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు కూడా చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం చివరిదశలో ఉంది. దీని కోసం ఒక యాప్ను మనం వాడుతున్నారు. క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటూ... వారి ఆరోగ్య పరిస్థితులను యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలనే దానిపై డేటా సేకరిస్తున్నారు.
ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి స్క్రీనింగ్ పూర్తి చేశారు. 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు కూడా చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం చివరిదశలో ఉంది. దీని కోసం ఒక యాప్ను మనం వాడుతున్నారు. క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటూ... వారి ఆరోగ్య పరిస్థితులను యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలనే దానిపై డేటా సేకరిస్తున్నారు.