నేడు
పెట్రోల్, డీజల్ ధరలు గత మూడు రోజుల లనే నేడు కూడా కొనసాగుతున్నాయి.
పెట్రోల్ ధర కాస్త పైకి కదిలితే డీజల్ ధర మాత్రం అలాగే స్థిరంగా కొనసాగుతుంది. గత 15 రోజుల నుంచి
పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంది. దీంతో వాహనదారులకు
పెట్రోల్, డీజల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. మరో వైపు డీజల్ ధర కూడా అటు ఇటు కదలకుండా స్థిరంగా కొనసాగుతుంది.
వివిధ మెట్రో నగర్లో నేడు ఆదివారం
పెట్రోల్ లీటర్ కు 13 పైసల చొప్పున పెరిగింది. అయితే డీజల్ ధరలు మాత్రం స్థిరంగా అలాగే కొనసాగుతున్నాయి. హైదేరాబద్ లో
పెట్రోల్ ధర లీటర్ కు 13 పైసలు పెరుగుదలతో రూ. 78.63కు చేరగా, డీజల్ ధర స్థిరంగా నాలుగు రోజుల నుంచి అలాగే కొనసాగుతుంది. ఇంకా విజయవాడలోని
పెట్రోల్, డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి.
దేశ
రాజధాని ఢిల్లీలోనూ
పెట్రోల్, డీజల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. కాగా ఆర్ధిక
రాజధాని అయినా ముంబైలో కూడా
పెట్రోల్, డీజల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం అని
మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
దీంతో 15రోజుల ముందు 76 రూపాయిలు ఉన్న
పెట్రోల్ ధర పైసలు ప్రకారం పెరిగి 79 రూపాయలకు దగ్గరలో ఉంది. ఇంతలా రోజురోజుకు పెరిగే
పెట్రోల్, డీజల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది
మార్కెట్ నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు. మారో వైపు గత 15 రోజులుగా
పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.