భారతదేశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా సమాధుల మీద, శవాల మీద వ్యాపారాలు చేస్తున్నారు. మా సమాధులపై వ్యాపారం చేయడం కరెక్టేనా అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు గుట్టు తాజాగా బయటపడింది. పేద ప్రజల కోసం అమెరికా యూరప్ దేశాలు పంపిస్తున్న డబ్బుని వేరే విధంగా వాడుతున్నట్టుగా ఇప్పుడు బయటపడింది. ఆ అమెరికా యూరప్ దేశాలు పంపిస్తున్న సొమ్ముతో రష్యా నుండి ఆయిల్ ని కొంటుందన్న విషయం బయటపడింది. అది కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కొంటుందన్న విషయం బయటపడింది. దాంతో ఈ విషయం ఇప్పుడు పెద్ద సంచలనమై కూర్చుంది.


ఉక్రెయిన్ రష్యా కోసం యుఎస్ 8 ఇంధనాన్ని ఉపయోగిస్తోంది. రాయితీతో కూడిన రష్యన్ ఇంధనాన్ని కొనుగోలు చేయడం మానేయడానికి పాశ్చాత్య దేశాలతో పాటు కియూ దేశం  యుద్ధంలో ఉంది.  ఉక్రెయిన్ స్వయంగా మాస్కో నుండి డీజిల్ కొనుగోలు చేస్తోంది. మాస్కో దళాలతో పోరాడటానికి దాని ట్యాంకులకు ఇంధనంగా రష్యన్ డీజిల్‌ను ఉపయోగించడాన్ని కియూ నివేదించింది. మాస్కో వాళ్ళ ఫోర్స్ ఎదుర్కోవడానికి చివరికి వాళ్ల దగ్గరే ఆయిల్ ని కొంటున్న విషయం బయటపడింది ఇప్పుడు ప్రపంచానికి.


ఉక్రెయిన్ హిప్పోక్రసీని బహిర్గతం చేసిన జెలాన్స్కీ అమెరికా డబ్బు నుండి ట్యాంకులకు ఇంధనం నింపడానికి రష్యన్ చమురును కొనుగోలు చేసింది అంటూ తాజాగా బయటపడినటువంటి అంశంతో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉక్రెయిన్ ది అయ్యింది.


పేద ప్రజల కోసం అగ్ర దేశాలు పంపిన సొమ్ము ను కూడా తన యుద్ధ ప్రయోజనాల కోసం వాడుకోవడం , అంటే అమెరికా, యూరప్ దేశాలు పంపిస్తున్న డబ్బు ని వేరే విధంగా అంటే యుద్ధ ప్రయోజనాల కోసం, యుద్ధ వాహనాల కు కావల్సిన ఆయిల్, డీజిల్ నా కొనుగోలు చేయడంతో అది కూడా పరోక్షంగా కొనడంతో, అది తెలిసిన ఆ అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: