సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఏదైనా సినిమాలలో నటిస్తున్నప్పుడు ఆ పాత్రకు తగ్గట్టుగా గ్లామర్ గా కనిపించడానికి అందుకోసం లక్షలు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు.
ఇండస్ట్రీలో అందంగా ఉండటం కోసం సర్జరీలు చేయించుకోవడం అన్నది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకసారి హీరోయిన్ కూడా అందం కోసం ఒక మూవీ మేకర్స్ కి లక్షల్లో ఖర్చు అయ్యిందట.

సాధారణంగా సినిమాలలో ఒక హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ కి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు మూవీ మేకర్స్. మరి ముఖ్యంగా హీరోయిన్స్ మేకప్ కాస్ట్యూమ్స్ విషయంలో కాస్త ఎక్కువగానే బడ్జెట్ పెడుతూ ఉంటారు. అయితే అది సర్జరీ కోసం కాదు, మేకప్ కోసం కూడా కాదట. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు నేషనల్ క్రష్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన. ఒక సినిమా కోసం రష్మిక మందన కు లక్షలు ఖర్చు చేశారట మూవీ మేకర్స్. చలో సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న రష్మిక తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను సొంతం చేసుకుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక కోసం చాలా ఖర్చు అయ్యిందట.

మరి ముఖ్యంగా ఆమె బొడ్డు కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతతో లక్షల్లో ఖర్చు చేశారట. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన మరింత అందంగా కనిపించాలని సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఒక పాట కోసం రష్మిక బొడ్డును చూపించాల్సి వచ్చిందట. అయితే రష్మిక ముందు నా బొడ్డు కాస్త ఎత్తుగా అనిపించడంతో గ్రాఫిక్స్ లో ఆ నాభిని నాజుగా చూపించారట. అయితే అలా గ్రాఫిక్స్ లో నా జుగ్గా చూపించడం కోసం అక్షరాల 30 లక్షల రూపాయలను ఖర్చు పెట్టారట దర్శకుడు అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్ కోసం ఇంత రేంజ్ లో భారీగా ఖర్చు చేశారట దర్శకుడు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: