విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మీడియం రేంజ్ హీరో ల సినిమాలు ఇవే.

పంజా వైష్ణవ్ తేజ హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందినటు వంటి ఉప్పెన మూవీ విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.86 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... విజయ్ సేతుపతిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. మైత్రి మూవీ సంస్థ మూవీ ని నిర్మించింది. నాచురల్ స్టార్ నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా సినిమా విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.86 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.  సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమా విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందినటు వంటి లవ్ స్టోరీ సినిమా విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.08 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నాగ చైతన్య హీరో గా శివ నర్వన దర్శకత్వం లో రూపొందినటు వంటి మజిలీ సినిమా విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.98 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: