ప్రపంచం మొత్తం వినపడుతున్న ఒకే ఒక్క పేరు కరోనా.. ఒక్క దెబ్బకు జనాలకు అన్నీ రోగాలు తలెత్తాయి. ఎక్కడో మొదలై ప్రపంచ దేశాలు వ్యాపించిన ఈ కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది... ప్రభుత్వం ఎన్ని రకాలా కీలక చర్యలు చేపట్టిన కూడా మనిషిని పట్టిపీడిస్తోంది ఈ మహమ్మారి .. దేశ దేశాల్లు చక్కర్లు కొడుతోంది.. భూమీద బ్రతికే చిన్ని ప్రాణులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది.. 

 

 


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కరోనా ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ నీ విధించింది...అయిన కరోనా ఎక్కడ కట్టడి చేసిన దాఖలు లేవు.. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోగా ఇంకా పెరిగింది..కరోనా ను అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ కూడా ప్రకటించింది.. ప్రజలు బయటకు కదలలేని పరిస్థితి నెలకొంది.. రెండు చేతుల పనిచేస్తే కానీ నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్ళ వు అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడానికి సినీ తారలు కదిలి వచ్చారు.. 

 

 

 

ప్రముఖులు కూడా వారికి తోచిన సాయన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేస్తున్నారు.. అయినా కరోనా వ్యాప్తి మాత్రం ఎక్కడ తగ్గలేదు.. ..అందుకే కరోనా ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యూ నీ కూడా ప్రకటించింది.. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించింది ..కరోనా సోకకుండా ఎంత కఠినంగా చర్యలు చేపట్టిన కూడా కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది..

 

 

 

ఈ మేరకు టాలీవుడ్ యువ హీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూత అందించారు. శ్రీశైలం అటవీశాఖ బేస్ క్యాంప్ తాత్కాలిక ఉద్యోగులకు, 300 మంది స్థానిక గిరిజనులకు అన్నిరకాల నిత్యావసర సరుకులను ఉపాసన పంపిణీ చేశారు. లారీల్లో తీసుకువచ్చిన బియ్యం, ఇతర వస్తువులను స్వయంగా అందించి పెద్ద మనసు చాటుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: