అయితే ఇది ఈ రేటింగ్ కోసం అని కొందరు అంటుంటే... మరికొందరేమో నిజంగానే వారు లవ్ లో ఉన్నట్టు చెబుతుంటారు. ఇక ఇది ఇలా ఉండగా యాంకర్ రష్మీ.... సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఏదైనా ఘటనలు జరిగిన సమయంలోనూ... రష్మి స్పందిస్తూ ఉంటుంది. అయితే తాజాగా జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ''ఆషాడం లో అత్తా కోడళ్ళు'' అనే ప్రోగ్రాం లో పాల్గొంది రష్మి. ఈ సందర్భంగా గురుకాంత్ సినిమాలోని శ్రేయ ఘోషాల్ పాడిన.... మెరిసింది మేఘ మేఘ అనే పాటను రష్మీ పడింది. ఎంతో అనుభవం ఉన్న గాయని లాగా... పాడటంతో... ఆ ప్రోగ్రాం లో ఉన్న నటీనటులు రష్మీ ని మెచ్చుకున్నారు.
అయితే ఇది ఈ రేటింగ్ కోసం అని కొందరు అంటుంటే... మరికొందరేమో నిజంగానే వారు లవ్ లో ఉన్నట్టు చెబుతుంటారు. ఇక ఇది ఇలా ఉండగా యాంకర్ రష్మీ.... సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఏదైనా ఘటనలు జరిగిన సమయంలోనూ... రష్మి స్పందిస్తూ ఉంటుంది. అయితే తాజాగా జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ''ఆషాడం లో అత్తా కోడళ్ళు'' అనే ప్రోగ్రాం లో పాల్గొంది రష్మి. ఈ సందర్భంగా గురుకాంత్ సినిమాలోని శ్రేయ ఘోషాల్ పాడిన.... మెరిసింది మేఘ మేఘ అనే పాటను రష్మీ పడింది. ఎంతో అనుభవం ఉన్న గాయని లాగా... పాడటంతో... ఆ ప్రోగ్రాం లో ఉన్న నటీనటులు రష్మీ ని మెచ్చుకున్నారు.