ఈ
సినిమా తర్వాత
మోహన్ దర్శకత్వంలో లూసిఫర్
రీమేక్ లో
చిరంజీవి నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన.మ్యూజిక్ పనులు మొదలయ్యాయి. ఇటీవలే
సంగీత దర్శకుడు
తమన్ తో దర్శకుడు
మోహన్ రాజా సినిమా పాటల గురించి డిస్కస్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ
సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది.
హీరోయిన్ గా
త్రిష అనుకుంటుండగా కీలకమైన పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఇదే కాకుండా
మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాలం
సినిమా రీమేక్ ను
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకమైన
సినిమా గా తెరకెక్కుతుంది
బాబీ దర్శకత్వంలోనీ సినిమా.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా
మెగాస్టార్ చిరంజీవికి తగ్గట్లుగా భారీ బడ్జెట్ తో సినిమా చేస్తుండగా
మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని నిన్నటిదాకా అందరూ అనుకున్నారు కానీ
చిరంజీవి ఇచ్చిన సలహాతో దర్శకుడు
బాబీ ఈ పాత్రల విషయంలో కొన్ని మార్పులు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి డ్యుయల్ రోల్ లో నటించడం కంటే మల్టీ స్టారర్ గా చేస్తే నే ఎక్కువ అవుతుందని భావించి ఈ సినిమాలో మరో
హీరో కోసం ఆ పాత్రను మళ్లీ రాయించారట. మరి ఆ పాత్రలో ఏ
హీరో నటిస్తారో చూడాలి .