టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే  ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకి తెలిసిందే.అయితే ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్.ఇక  తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా స్టార్ హీరోల సరసన ఆఫర్లు అందుకుంటుంది.ఇకపోతే తెలుగులోనే కాకుండా ఈమెకి  మలయాళంలో కూడా పలు పెద్ద సినిమాల్లో ఈమెకు ఛాన్స్ లు వస్తున్నాయి అని వినికిడి.అంతేకాదు అలాగే బాలీవుడ్లో కూడా ఈమెకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి అన్న సంగతి తెలిసిందే. అయితే సౌత్ నుండీ ఎక్కువ పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డేనే.

ఇకపోతే ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే నుండీ వచ్చిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌ వంటి చిత్రాలు నిరాశపరిచాయి.ఇదిలావుంటే తాజాగా ఆమె స్పెషల్ సాంగ్ చేసిన 'ఎఫ్3' కూడా అంతంత మాత్రమే ఆడింది.అయితే అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమీ తగ్గడం లేదు. ఇకపోతే పారితోషికం కూడా ఆమె అడిగినంత ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలావుంటే ఈ మధ్యనే 'జన గణ మన' చిత్రం కోసం పూజని సంప్రదించగా.. ఆమె రూ.4 కోట్లు డిమాండ్ చేసింది. అయితే అయినా కూడా  ఆమె అడిగినంత ఇచ్చేసారు. ఇదిలావుంటే ప్రస్తుతం ఆమె హిందీలో సల్మాన్‌ ఖాన్‌ 'కభీ ఈథ్‌ కభీ దివాలీ' 'సర్కస్‌' వంటి చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక అసలు విషయం ఏమిటంటే ఇటీవల ఆమె బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించింది. అయితే ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ… 'తెలుగులో నేను నటించిన 6 సినిమాలు వరుసగా హిట్‌ అవ్వడం నా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ అనుకోవచ్చు.అయితే  ఇక ఫెయిల్యూర్స్ గురించి చెప్పుకోవాలి అంటే నా బాలీవుడ్ డెబ్యూ(మొహంజోదారో) ఘోరపరాజయం పాలవ్వడం అని చెప్పాలి.అంతేకాకుండా  నా కెరీర్‌లో అదో చెత్త సినిమాగా మిగిలిపోయింది.అయితే ఆ సినిమా వల్ల నాకు ఏడాది పాటు ఆఫర్స్‌ లేవు' అంటూ ఈమె చెప్పుకొచ్చింది.ఇక దీనితో  పూజ కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: