అమరావతి :  వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లుపై ముఖ్యమంత్రి జగన్  మోహన్‌ రెడ్డి శాసనసభ లో స్పష్టం గా ప్రకటన చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. అందరితో చర్చించే వికేంద్రీకరణ చట్టం తెచ్చామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అపోహలు, అభిప్రాయ బేధాలతోనే అమలు్లో ఇబ్బందులు వచ్చాయని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎలాంటి చిక్కులు, ఇబ్బందులు రా కుండా మళ్ళీ బిల్లును తీసుకు వస్తాం... మూడు ప్రాంతాల అభివృద్ధి టకి మళ్ళీ వేగంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి బొత్స సత్యనా రాయణ. అమరావతి రైతుల మనసులో ఉన్నవన్ని చేయలనంటే ప్రభుత్వానికి ఎలా సాధ్యం..? అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభు త్వం ఉంది కాని చేయనీయకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

బీజేపీ ది రెండు నాల్కల ధోరణి అని నిప్పులు చెరిగారు మంత్రి బొత్స సత్యనారాయణ. అందు కే ఇవా ళ రై తుల ఉద్య  మాని కి మ ద్ద తు తె లి పా రని... మా పార్టీ ముందు నుంచి ఒకే ధోరణితో ఉండిపోయిందని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. వైసీపీ ప్రభుత్వ నిర్ణ యం లో తడ బాటు, ఎడబాటు లేదని క్లారిటీ ఇచ్చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. సమగ్రమైన నిర్ణయంతో మళ్ళీ ప్రజల ముందుకు ప్రభుత్వం వ స్తుంది. చంద్ర బాబు నాడు పర్యటనకు వస్తుంటే.. ఏముంది ఇక్కడ స్మశానం తప్ప అన్నానని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇది స్మ శా నమే అనే నాటి మాటలకు కట్టుబడి ఉన్నాను.. బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదు.. రోజుకో మాట మాట్లాడుతారని ఆగ్రహించారు మంత్రి బొత్స సత్యనా రాయణ. త్వరలోనే మరో బిల్లు వస్తామని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనా రాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి: