కాకికి సంబంధించిన ఈ కథ త్రేతాయుగంలో జరిగినట్టుగా చెప్పుకుంటారు. ఒకసారి ఇంద్రుని కుమారుడు జయంతుడు కాకి రూపంలోకి మారి తనకు తెలియకుండానే సీతమ్మ వారిని గాయ పరిచాడట. ఇది చూసిన రాముడు కోపంతో తన బాణంతో కాకి ఒక కన్నుగాయపడేలా చేశాడట. ఆ తర్వాత జయంతుడు తన తప్పును గ్రహించి శ్రీరామునికి క్షమాపణ చెప్పాడట. అప్పుడు శ్రీ రాముడు శాంతించి అతడిని క్షమించాడట. పైగా ఇప్పటి నుంచి మీకు ప్రజలు పెట్టే ఆహారం పూర్వీకులకు చెందుతుంది అని చెప్పాడట. అప్పటి నుండి కాకిని పూర్వీకుల రూపంగా భావిస్తారు. పితృ పక్షం అనేది పూర్వీకులకు అంకితం చేశారు పెద్దలు. ఈ సమయంలో కాకి కనిపిస్తే, అది మీరు ఇచ్చిన ఆహారాన్ని తింటే అది పూర్వీకుల ఆశీర్వాదంగా భావిస్తారు.
కాకికి సంబంధించిన ఈ కథ త్రేతాయుగంలో జరిగినట్టుగా చెప్పుకుంటారు. ఒకసారి ఇంద్రుని కుమారుడు జయంతుడు కాకి రూపంలోకి మారి తనకు తెలియకుండానే సీతమ్మ వారిని గాయ పరిచాడట. ఇది చూసిన రాముడు కోపంతో తన బాణంతో కాకి ఒక కన్నుగాయపడేలా చేశాడట. ఆ తర్వాత జయంతుడు తన తప్పును గ్రహించి శ్రీరామునికి క్షమాపణ చెప్పాడట. అప్పుడు శ్రీ రాముడు శాంతించి అతడిని క్షమించాడట. పైగా ఇప్పటి నుంచి మీకు ప్రజలు పెట్టే ఆహారం పూర్వీకులకు చెందుతుంది అని చెప్పాడట. అప్పటి నుండి కాకిని పూర్వీకుల రూపంగా భావిస్తారు. పితృ పక్షం అనేది పూర్వీకులకు అంకితం చేశారు పెద్దలు. ఈ సమయంలో కాకి కనిపిస్తే, అది మీరు ఇచ్చిన ఆహారాన్ని తింటే అది పూర్వీకుల ఆశీర్వాదంగా భావిస్తారు.