ఇక పరిశోధన, అభవృద్ధికి భారత్లో సుమారు రూ.1,780 కోట్లు వెచ్చించనున్నట్టు ఐడెమియా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఇక వచ్చే అయిదేళ్లపాటు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది.అలాగే ‘ఈ-సిమ్ల తయారీలో అతిపెద్ద ప్లాంట్లలో ఒకటిగా ఇండియా నిలవనుంది. ఇక ఇండియాలో ఐడెమియా మాత్రమే వీటిని ఉత్పత్తి చేస్తోంది.ఇక టెలికామ్ రంగంలో ఇక్కడ కొన్నేళ్లుగా పాతుకుపోయిన కారణంగా వీటి తయారీకి ఇండియాని ఎంచుకున్నామని ఐడెమియా ఇండియా రీజినల్ ప్రెసిడెంట్ మాథ్యూ ఫాక్స్టన్ తెలిపారు. కంపెనీ ఏటా 60 కోట్లకుపైగా సిమ్లను ఇండియాలో తయారు చేస్తోంది.కంపెనీ అంతర్జాతీయంగా చేపడుతున్న ఉత్పత్తిలో ఇది 67 శాతం.ఇండియన్ కస్టమర్లకు ఇప్పటి వరకు 100 కోట్లకుపైగా సిమ్లను అందించింది. ఇక ఇండియాలో సిమ్ల మార్కెట్లో ఐడెమియా వాటా 40 శాతం పైమాటే అని చెప్పాలి. ఇక ఆధార్ ప్రాజెక్టులో భాగంగా బయోమెట్రిక్ టెక్నాలజీని సైతం ఈ కంపెనీ అందించింది.
ఇక పరిశోధన, అభవృద్ధికి భారత్లో సుమారు రూ.1,780 కోట్లు వెచ్చించనున్నట్టు ఐడెమియా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఇక వచ్చే అయిదేళ్లపాటు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది.అలాగే ‘ఈ-సిమ్ల తయారీలో అతిపెద్ద ప్లాంట్లలో ఒకటిగా ఇండియా నిలవనుంది. ఇక ఇండియాలో ఐడెమియా మాత్రమే వీటిని ఉత్పత్తి చేస్తోంది.ఇక టెలికామ్ రంగంలో ఇక్కడ కొన్నేళ్లుగా పాతుకుపోయిన కారణంగా వీటి తయారీకి ఇండియాని ఎంచుకున్నామని ఐడెమియా ఇండియా రీజినల్ ప్రెసిడెంట్ మాథ్యూ ఫాక్స్టన్ తెలిపారు. కంపెనీ ఏటా 60 కోట్లకుపైగా సిమ్లను ఇండియాలో తయారు చేస్తోంది.కంపెనీ అంతర్జాతీయంగా చేపడుతున్న ఉత్పత్తిలో ఇది 67 శాతం.ఇండియన్ కస్టమర్లకు ఇప్పటి వరకు 100 కోట్లకుపైగా సిమ్లను అందించింది. ఇక ఇండియాలో సిమ్ల మార్కెట్లో ఐడెమియా వాటా 40 శాతం పైమాటే అని చెప్పాలి. ఇక ఆధార్ ప్రాజెక్టులో భాగంగా బయోమెట్రిక్ టెక్నాలజీని సైతం ఈ కంపెనీ అందించింది.