దేశ వ్యాప్తంగా జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు వలస కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. నేడు మూడు ప్రమాదాలు జరిగాయి. ఈ మూడు ప్రమాదాల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో వలస కూలీలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. 

 

తాజాగా బీహార్ లో జరిగిన ప్రమాదంలో 9 మంది వలస కూలీలు ప్రమాదానికి గురయ్యారు వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. భాగల్పూర్ నౌగాచియాలో ట్రక్ & బస్సు డీకొనడంతో 9 మంది కార్మికులు చనిపోయారు. ఈ ఘటనలో 30 మంది వరకు గాయపడ్డారు. కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్... బస్ ని ఢీ కొట్టేనా  నేపథ్యంలో రోడ్డుపై నుంచి పక్కకు పడిపోయింది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: