అయితే కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ గా ఉన్న భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా కరోనా వైరస్ మృతదేహాలను ఖననం చేశారు. ఈ విషయం మీద ఉన్న అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు. అయితే ఇది ఎలా సోకిందనేది తెలియాల్సి ఉంది. అయితే తనకు కరోనా సోకడంతో తనతో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ టెస్ట్ చేయిన్చుకోవల్సిందిగా ఆయన కొరారు.
అయితే కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ గా ఉన్న భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా కరోనా వైరస్ మృతదేహాలను ఖననం చేశారు. ఈ విషయం మీద ఉన్న అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు. అయితే ఇది ఎలా సోకిందనేది తెలియాల్సి ఉంది. అయితే తనకు కరోనా సోకడంతో తనతో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ టెస్ట్ చేయిన్చుకోవల్సిందిగా ఆయన కొరారు.