ఆయా దుకాణాల వద్ద పాటించాల్సిన చర్యలపై ఇటీవల ఎక్సైజ్ శాఖ జారీ చేసిన సర్క్యులర్ జారీ చేసింది. దుకాణం ప్రవేశం, నిష్క్రమణ ద్వారాల వద్ద టచ్ ఫ్రీ శానిటైజర్ డిస్పెన్సర్లు ఉంచాలని ఆదేఅఇంచింది. అలాగే, కరోనాపై అవగాహన కల్పించే బ్యానర్లు ఆయా భవనాల వద్ద ఏర్పాటు చేయాలని పేర్కొంది. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించింది. సరకు లోడింగ్, అన్లోడింగ్ సమయాల్లో భౌతికదూరం పాటించడం సహా మాస్క్లను ధరించాలని సూచించింది.
ఆయా దుకాణాల వద్ద పాటించాల్సిన చర్యలపై ఇటీవల ఎక్సైజ్ శాఖ జారీ చేసిన సర్క్యులర్ జారీ చేసింది. దుకాణం ప్రవేశం, నిష్క్రమణ ద్వారాల వద్ద టచ్ ఫ్రీ శానిటైజర్ డిస్పెన్సర్లు ఉంచాలని ఆదేఅఇంచింది. అలాగే, కరోనాపై అవగాహన కల్పించే బ్యానర్లు ఆయా భవనాల వద్ద ఏర్పాటు చేయాలని పేర్కొంది. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించింది. సరకు లోడింగ్, అన్లోడింగ్ సమయాల్లో భౌతికదూరం పాటించడం సహా మాస్క్లను ధరించాలని సూచించింది.