ఆయా విశ్వవిద్యాలయాలను.. బీసీఐ కౌన్సిల్ అధికారులతో పరిశీలించిన అనంతరం.. సోమవారం నుంచి భౌతికంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే.. ఇందుకోసం విద్యార్థులకు ఎలాంటి జరిమానాలు విధించకూడదని, ఎవరిపైనా పక్షపాత వైఖరి ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది. పరీక్షలకు హాజరుకాలేని అభ్యర్థులు.. విశ్వవిద్యాలయం లేదా న్యాయ విద్యా కేంద్రాలు పునఃప్రారంభమయ్యాక నెలలోపు మళ్లీ రాసుకోవచ్చని పేర్కొంది.
ఆయా విశ్వవిద్యాలయాలను.. బీసీఐ కౌన్సిల్ అధికారులతో పరిశీలించిన అనంతరం.. సోమవారం నుంచి భౌతికంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే.. ఇందుకోసం విద్యార్థులకు ఎలాంటి జరిమానాలు విధించకూడదని, ఎవరిపైనా పక్షపాత వైఖరి ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది. పరీక్షలకు హాజరుకాలేని అభ్యర్థులు.. విశ్వవిద్యాలయం లేదా న్యాయ విద్యా కేంద్రాలు పునఃప్రారంభమయ్యాక నెలలోపు మళ్లీ రాసుకోవచ్చని పేర్కొంది.