అన్ని షాపుల్లో నోటీసు బోర్డును ప్రదర్శించాలని, ఉచిత బియ్యం పంపిణీపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఏపీఎస్ టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (కంట్రోల్) ఆర్డర్ -2018 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారు. జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించిన ఫిర్యాదులుంటే కాల్ సెంటర్ 1967 , టోల్ ఫ్రీ నంబర్లు 18004250082 కు ఫోన్ చేయవచ్చు.
అన్ని షాపుల్లో నోటీసు బోర్డును ప్రదర్శించాలని, ఉచిత బియ్యం పంపిణీపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఏపీఎస్ టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (కంట్రోల్) ఆర్డర్ -2018 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారు. జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించిన ఫిర్యాదులుంటే కాల్ సెంటర్ 1967 , టోల్ ఫ్రీ నంబర్లు 18004250082 కు ఫోన్ చేయవచ్చు.