పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ పక్షాన తాము ధర్నా చౌక్ వద్ద ధర్నాకు అనుమతి కోరామని నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ముట్టడికో, రాస్తారోకో కోసమో అనుమతి అడగలేదని కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు.
పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ పక్షాన తాము ధర్నా చౌక్ వద్ద ధర్నాకు అనుమతి కోరామని నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ముట్టడికో, రాస్తారోకో కోసమో అనుమతి అడగలేదని కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు.