నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గుడ్లూరు వారి పాలెంలో దళితులు మూడు తరాలుగా అనుభవిస్తున్న స్థలాన్ని ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నించడం పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. 

 


 అయితే దీనిపై ఆగస్టు 1వ తేదీ లోపు సమాధానం చెప్పాలి అంటూ  రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కి నోటీసులు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. అయితే అధికార పార్టీ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు సంబంధించిన స్థలాలను ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారంటూ దళితులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన మానవ హక్కుల కమిషన్ ఏపీ సిఎస్ కు నోటీసులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: