ఇండియా చైనా బార్డర్ వద్ద బీఎస్ఎఫ్ అధికారులు ఓ చైనా కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. బార్డర్ దాటుతున్న సమయంలో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ అనంతరం అతడిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు చైనా కు చెందిన హాన్ జున్వే అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా గుర్తించారు. అంతే కాకుండా అతడు మనదేశం నుండి మొత్తం 1300 సిమ్ కార్డ్ లను అక్రమంగా తరలించినట్టు గుర్తించారు. హాన్ జున్వే భారత్ లోకి రావడానికి కారణంగా ఏంటి..? అతడు ఏదైనా గుడాచార సంస్థలో పని చేస్తున్నాడా అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అంతే కాకుండా అతడి వద్ద నుండి ఒక లాప్ టాప్, మూడు సెల్ ఫోన్ లు మరియు ఇండియన్, చైనీస్ కరెన్సీని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: