ఎస్ఈల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేక బృందాలు చెరువులు, కుంటలను పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ మేరకు నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ నేడు ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ లో నిన్నా మొన్నా భారీ వర్షాలు పడ్డాయి. ఈ రోజు రేపు కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఎస్ఈల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేక బృందాలు చెరువులు, కుంటలను పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ మేరకు నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ నేడు ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ లో నిన్నా మొన్నా భారీ వర్షాలు పడ్డాయి. ఈ రోజు రేపు కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు.