మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఆత్మకు శాంతి ప్రసాధించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను అని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులకు తగ్గట్టు బడ్జెట్ రూప కల్పన చేసిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించిన రోషయ్య.. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం కావడంతో ఆయనకు ఆ రెండు జిల్లాలలో రోశయ్యను ఎంతో మంది అభిమానిస్తుంటారు.
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఆత్మకు శాంతి ప్రసాధించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను అని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులకు తగ్గట్టు బడ్జెట్ రూప కల్పన చేసిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించిన రోషయ్య.. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం కావడంతో ఆయనకు ఆ రెండు జిల్లాలలో రోశయ్యను ఎంతో మంది అభిమానిస్తుంటారు.