అయితే తాజాగా సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య మధులిక క్షేమంగా ఉండాలని.. వీరు త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ట్విట్ చేసారు. సూలూరు వద్ద ఉదయం 11.47 గంటలకు హెలికాప్టర్ బయలు దేరింది. 12.27 గంటలకు హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. 1.30 ప్రమాదాన్ని రక్షణ శాఖ ధృవీకరించినది. దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ అధికారులు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో పలువరు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
అయితే తాజాగా సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య మధులిక క్షేమంగా ఉండాలని.. వీరు త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ట్విట్ చేసారు. సూలూరు వద్ద ఉదయం 11.47 గంటలకు హెలికాప్టర్ బయలు దేరింది. 12.27 గంటలకు హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. 1.30 ప్రమాదాన్ని రక్షణ శాఖ ధృవీకరించినది. దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ అధికారులు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో పలువరు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.