మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ మహిళలకు నజరానా ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో సేవ చేసిన మహిళలకు  తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. మొత్తం 40మంది మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. 2021-2022 సంవత్సరానికి ఈ అవార్డులు ప్రకటించినట్టు రాష్ర్ట ప్రభుత్వం తెలిపింది.


ఈ అవార్డు కింద ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల నగదు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ప్రొఫెసర్‌ లక్ష్మీరెడ్డి, ఐపీఎస్‌ బడుగుల సుమతి, రమాదేవి లంకా, ఉషా ఆర్‌.రెడ్డి, ఏ.జ్యోతిగౌడ్‌, సౌమ్యగుగులోతు, గొట్టె కనకవ్వ వంటి వారితో పాటు అనేక మంది ఆ అవార్డులు ప్రకటించి జాగ్రత్తగా మసలు కోవడం మంచిది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం  మ‌హిళా ఉద్యోగుల‌కు సెలవిచ్చింది. గతంలోనూ తెలంగాణ.. మహిళా దినోత్సవం రోజు సెలవు ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: