రాష్ట్ర అప్పులు రూ.3.98 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం విడ్డూరమంటున్నారాయన. కార్పొరేషన్ల అప్పులు, పెండింగ్ బిల్లులన్నీ కలిపితే ఏపీ అప్పులు రూ.8.34 లక్షల కోట్లని ఆయన చెప్పకొచ్చారు. వాస్తవ అప్పులకంటే కేంద్రం ఎందుకు తక్కువ చూపిస్తోందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యాయని.. అందుకే ఇలా చూపిస్తున్నారని అంటున్నారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్ర అప్పులు రూ.3.98 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం విడ్డూరమంటున్నారాయన. కార్పొరేషన్ల అప్పులు, పెండింగ్ బిల్లులన్నీ కలిపితే ఏపీ అప్పులు రూ.8.34 లక్షల కోట్లని ఆయన చెప్పకొచ్చారు. వాస్తవ అప్పులకంటే కేంద్రం ఎందుకు తక్కువ చూపిస్తోందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యాయని.. అందుకే ఇలా చూపిస్తున్నారని అంటున్నారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.