వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలను అణగద్రొక్కుతున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ మహిళా నేతలు వంగలపూడి అనిత, గౌతు శిరీషలపై వైసీపీ పేటీఎం కుక్కలు అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆక్షేపించారు. వాటిపై ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ప్రజా స్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని టీడీపీ నేత కొల్లు రవీంద్ర తేల్చి చెప్పారు. జగన్ రెడ్డి, పోలీసులకు చెబుతున్నాం, తమరు చేస్తున్న పాపాలే మీకు శాపాలుగా మారుతాయని టీడీపీ నేత కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలను అణగద్రొక్కుతున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ మహిళా నేతలు వంగలపూడి అనిత, గౌతు శిరీషలపై వైసీపీ పేటీఎం కుక్కలు అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆక్షేపించారు. వాటిపై ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ప్రజా స్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని టీడీపీ నేత కొల్లు రవీంద్ర తేల్చి చెప్పారు. జగన్ రెడ్డి, పోలీసులకు చెబుతున్నాం, తమరు చేస్తున్న పాపాలే మీకు శాపాలుగా మారుతాయని టీడీపీ నేత కొల్లు రవీంద్ర హెచ్చరించారు.