ప్రస్తుతం భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దం ఉంటోంది. వీఐపీలు మాత్రమే బాబా దగ్గరకు వెళ్లి ఆ సమాధిని తాకే అదృష్టం దక్కించుకుంటున్నారు. సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు సామాన్యులకు కూడా సాయి సమాధిని తాకే అవకాశాన్ని సాయి సంస్థాన్ కల్పిస్తోంది. అంతే కాదు. సాయి సచ్చరిత్రను వివిధ భాషల్లో ప్రచురించే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దం ఉంటోంది. వీఐపీలు మాత్రమే బాబా దగ్గరకు వెళ్లి ఆ సమాధిని తాకే అదృష్టం దక్కించుకుంటున్నారు. సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు సామాన్యులకు కూడా సాయి సమాధిని తాకే అవకాశాన్ని సాయి సంస్థాన్ కల్పిస్తోంది. అంతే కాదు. సాయి సచ్చరిత్రను వివిధ భాషల్లో ప్రచురించే ప్రయత్నం చేస్తోంది.