రోడ్లపై ఉమ్మకుండా.. నో-తూతూ పేరిట ప్రత్యేక ప్రచారం చేపట్టింది. పాన్లు, గుట్కా వంటివి తిని ఉమ్మి వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ముందుగా ప్రజలకు ఈ ప్రచారం ద్వారా అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత రెండో దశలో ఉమ్మివేసిన వారికి... జరిమానాలు విధిస్తారు. ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ మోవ్ -నాకా కూడలిలోని ఓ రోడ్డు డివైడర్ ను ఆయన శుభ్రం చేసి ఈ నో-తూతూ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. కేంద్రం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ఇండోర్ ఆరేళ్లుగా దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా నిలుస్తోంది. ఇండోర్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
రోడ్లపై ఉమ్మకుండా.. నో-తూతూ పేరిట ప్రత్యేక ప్రచారం చేపట్టింది. పాన్లు, గుట్కా వంటివి తిని ఉమ్మి వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ముందుగా ప్రజలకు ఈ ప్రచారం ద్వారా అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత రెండో దశలో ఉమ్మివేసిన వారికి... జరిమానాలు విధిస్తారు. ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ మోవ్ -నాకా కూడలిలోని ఓ రోడ్డు డివైడర్ ను ఆయన శుభ్రం చేసి ఈ నో-తూతూ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. కేంద్రం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ఇండోర్ ఆరేళ్లుగా దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా నిలుస్తోంది. ఇండోర్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.