రావణున్ని యుద్దంలో ఓడించడానికి రాముడొక్కడే చాలని.. కానీ ధర్మ పరిరక్షణ కోసం రాముడు అందరి సాయం తీసుకున్నారని.. ఉడుత కూడా ధర్మ పరిరక్షణ కోసం సాయం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. నాలుగేళ్లల్లో విశాఖలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వానికి లాయర్ల అవసరం ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక టీడీపీ లీగల్ సెల్ లాయర్ల సేవలు వినియోగించుకుంటామన్నారు.
రావణున్ని యుద్దంలో ఓడించడానికి రాముడొక్కడే చాలని.. కానీ ధర్మ పరిరక్షణ కోసం రాముడు అందరి సాయం తీసుకున్నారని.. ఉడుత కూడా ధర్మ పరిరక్షణ కోసం సాయం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. నాలుగేళ్లల్లో విశాఖలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వానికి లాయర్ల అవసరం ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక టీడీపీ లీగల్ సెల్ లాయర్ల సేవలు వినియోగించుకుంటామన్నారు.