శంకర లక్ష్మిని ఇప్పటికే సిట్ అధికారులు రెండుసార్లు ప్రశ్నించి ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆమెను సాక్షిగా చేర్చారు. శంకరలక్ష్మి తన డైరీలో రాసుకున్న లాగిన్ పాస్ వర్డ్ ను దొంగిలించిన ప్రవీణ్.. రాజశేఖర్ రెడ్డి సాయంతో కంప్యూటర్ లోకి చొరబడినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు.
శంకర లక్ష్మిని ఇప్పటికే సిట్ అధికారులు రెండుసార్లు ప్రశ్నించి ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆమెను సాక్షిగా చేర్చారు. శంకరలక్ష్మి తన డైరీలో రాసుకున్న లాగిన్ పాస్ వర్డ్ ను దొంగిలించిన ప్రవీణ్.. రాజశేఖర్ రెడ్డి సాయంతో కంప్యూటర్ లోకి చొరబడినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు.