దోచుకోవడానికి మార్గాలుండగా ఐదు కాకపోతే పది సీట్లు ఇవ్వవచ్చనుకున్న మంత్రి బొత్స.. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు డబ్బులు పోగేస్తున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. 2022లో 4 ప్యాకేజీలుగా పాఠ్యపుస్తకాల టెండర్లు పిలిచారని.. టన్ను పేపర్ ధర రూ.లక్ష ఉన్నప్పుడు పేజీ 23 పైసలకు టెండర్ పిలిచారని.. కానీ ప్రస్తుతం టన్ను పేపర్ ధర సుమారు రూ.85 వేలుగా ఉందని.. టన్ను పేపర్ ధర 15 శాతం తగ్గినా 34 పైసలకు టెండర్ పిలుస్తున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు.
దోచుకోవడానికి మార్గాలుండగా ఐదు కాకపోతే పది సీట్లు ఇవ్వవచ్చనుకున్న మంత్రి బొత్స.. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు డబ్బులు పోగేస్తున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. 2022లో 4 ప్యాకేజీలుగా పాఠ్యపుస్తకాల టెండర్లు పిలిచారని.. టన్ను పేపర్ ధర రూ.లక్ష ఉన్నప్పుడు పేజీ 23 పైసలకు టెండర్ పిలిచారని.. కానీ ప్రస్తుతం టన్ను పేపర్ ధర సుమారు రూ.85 వేలుగా ఉందని.. టన్ను పేపర్ ధర 15 శాతం తగ్గినా 34 పైసలకు టెండర్ పిలుస్తున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు.