నేడు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,740 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,740, 24 క్యారెట్ల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,740 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,740 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,090గా ఉంది..
బంగారం తగ్గితే..వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.వెండి విషయానికి వస్తే నిన్నటితో ఎలాంటి మార్పు లేకుండా కిలో వెండి ప్రస్తుతం రూ.67,500 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,700 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.61,700 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.67,500 ఉంది. బెంగళూరులో రూ.67,500, కేరళలో రూ.67,500 లుగా కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలను గమనిస్తే.. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.67,500, విజయవాడలో రూ.67,500, విశాఖపట్నంలో రూ.67,500 లుగా కొనసాగుతోంది..బంగారం, వెండి ధరలు ఈరోజు ఊరట కలిగిస్తున్నాయి.మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..