భానుశ్రీ ఈపేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరని చెప్పాలి. బిగ్బాస్ సీజన్ 2లో హాట్ టాప్గా ఫైర్బ్రాండ్ భానుశ్రీ. వివాదాలకు ముందుండి బిగ్బాస్ షోలో ఎప్పుడూ అందరి నోళ్ళల్లో నానుతూ ఉండేది. ఇక ఈ భామ ఇటీవలె ఓ అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రంలో నటించింది. `ఏడు చేపల కథ` అనే చిత్రంలో భానుశ్రీ హీరోయిన్గా నటించింది. ఇక బిగ్బాస్కి రాక ముందు వరకు ఈ భామకు ఏవో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఉండేది. బిగ్బాస్ తర్వాత ఈమెకు మంచి క్రేజ్ రావడంతో కాస్త అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే బోల్ట్ చిత్రాల్లో కూడా నటించడానికి ఈ భామ వెనకాడటం లేదు. ఇక ఈ భామ ప్రస్తుతం యాంకర్గా కెరియర్ని కొనసాగిస్తుంది.
ఇటీవలె మొదలైన `అదిరింది` నాగబాబు షోకి రవితో కలిసి యాంకరింగ్ చేయడం మొదలు పెట్టింది. అయితే ఈమె ఇప్పుడు అనసూయ, రష్మిలకి పోటీగా తన అందచందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలో వంకాయరంగు చీరలో ఓ ఫొటో లో ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకు కైపెక్కిస్తోంది. అలాగే మరో ఫొటోలో తన చీరకు, జాకెట్టుకు మధ్యలో దాగి ఉన్న సన్నటి నడుము సొగసులు చూపితూ అదరగొడుతోంది. మరో ఫొటోలో మోడ్రన్ డ్రస్సులకు కూడా నేను ఏ మాత్రం తీసిపోనని ఒక ఫుల్ ఫ్రాక్లో మధ్యలో కటింగ్ ఉన్న డ్రస్ ఒకటి వేసి తన కాలి తొడను చూపిస్తూ మత్తెక్కిస్తుందని చెప్పాలి.
మరి ఇలాంటి స్టిల్స్ అన్నీ దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలను చూస్తే ఎవరికైనా వేడి పుట్టాల్సిందే అన్నట్లు ఉన్నాయి తన స్టిల్స్ అన్నీ కూడా. ఇక నిర్మాతలకు అవకాశాల కోసం ఈ ఫొటోలను ఎరగా వేస్తుందని కొందరు అంటున్నారు. మరి ఇలాంటి ఫొటోలను షేర్ చేయడం వెనుక అవకాశాల కోసం ఎర వేస్తుందా అన్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.