
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మొదటి చిత్రం బద్రి తో ఏకంగా ఇద్దరు ముంబై భావాలనే హీరోయిన్గా చేశారు. అందులో అమీషా పటేల్, రేణు దేశాయ్ ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. కానీ వీరిద్దరి ఇక్కడ హీరోయిన్గా కొనసాగలేదు. అటు తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చిత్రంతో తను రాయ్ హీరోయిన్ గా పరిచయం చేశారు ఆ సినిమా బాగా విజయం అందుకుంది. ఆమె కూడా రెండు మూడు సీట్లకే పరిమితమైంది.
ఇక ఆ తరువాత ఇడియట్ చిత్రంలో రక్షిత హీరోయిన్ గా తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత ఈమె కొన్ని సినిమాలలో నటించి ఆ తరువాత వదిలేసింది. ఇక అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో హీరోయిన్ ఆసిన్ ను టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత ఈమె బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఇక పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ నటించిన 143 చిత్రంలో కూడా సమీక్షని పరిచయం చేయగా ఆమె పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత అనుష్కను టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చేసిన పూరి జగన్నాధ్. సూపర్ చిత్రంతో మొదటిసారిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు ఆ తర్వాత ఆమెను ఆఫర్లు వచ్చాయి. ఇక హన్సిక ని కూడా దేశముదురు చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏక్ నిరంజన్ తో కంగనారనౌత్, లోఫర్ తో దిశాపటాని, లైగర్ సినిమాతో అనన్య పాండే