అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం హీరోగా ఎన్నో చిత్రాలలో నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా పాన్ ఇండియా సినిమా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న చిత్రం ఏజెంట్. ఇప్పటికే ఈ సినిమా విడుదల సమయం చాలా లేట్ అయింది ఈ సినిమా ఆగస్టు 12న విడుదల చేస్తామంటూ చిత్ర బృందం ఆల్రెడీ ప్రకటించింది. అయితే ఈ సినిమా డేట్ ని ప్రకటించినప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ లో విషయంలో మాత్రం ఆ రేంజ్ చూపించడం లేదు. దీంతో అఖిల్ నటించిన ఈ సినిమా ఆడియోస్ ముందుకు ఎప్పుడొస్తుందా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు.


అక్కినేని వారసుడుగా సిల్వర్ స్క్రీన్ పై అఖిల్ ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాల అవుతున్నప్పటికీ.. స్టార్ పొజిషన్లోకి రావాలి అంటే ఇంక తడబడుతూనే ఉన్నారు. ఇక అలవాటును తీర్చేందుకు యాక్షన్ విషయంలో ఫుల్ మార్క సాధించారు. అయితే ఇప్పుడు కవర్షియల్ గా స్టార్ గా ప్రూఫ్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు అందుకే స్టైలిష్ డైరెక్టర్ అయినా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఒక క్లాసికల్ ఎంటర్టైన్ మూవీని సిద్ధం చేశారు ఇక ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్నది. ఇక ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నట్లు తెలుస్తోంది.


కరోనా కారణంగా బ్రేక్ పడటంతో ఏజెంట్ మూవీ ఆడియన్స్ ముందుకు రావడం ఆలస్యం అవుతుంది కానీ ఆ మధ్య ఆగస్టు 12న అంటూ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటికీ ఆ తరువాత ప్రమోషన్స్ లో ఎలాంటి ఊసు ఎత్తలేదు.. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ లో కూడా కమింగ్ అంటూ ఒక సస్పెన్స్ పెట్టడం జరిగింది. రిలీజ్ డేట్ ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు కానీ దీంతో అఖిల్ అభిమానుల సైతం ఏజెంట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానుల సరిత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు చిత్ర బృందం వారి రిక్వెస్ట్ ల మేరకు విడుదల తేదిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: