ఇటీవల కాలంలో మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న హీరోలలో వైష్ణవి తేజ్ కూడా ఒక్కరు అన్న విషయం తెలిసిందే. ఉప్పెన అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఇక చిన్న సినిమాగా విడుదలై ఉప్పెన సృష్టించిన ప్రపంచం అంతా ఇంతా కాదు అని చెప్పాడు ఇదే సినిమాతో కృతి శెట్టి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కొండపొలం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది


 ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కొడుకు బాక్సాఫీసు వద్ద మాత్రం వసూలు రాబట్టలేకపోయింది ఇక ఇప్పుడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రస్తుతం రంగ రంగ వైభవంగా అనే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపిస్తుంది అని చెప్పారు ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం వైష్ణో దేవి కూడా బిజీగా ఉన్నాడు పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు వైష్ణవ చెయ్


 ఇకపోతే ఇటీవల ప్రమోషన్స్లో భాగంగా హీరోలు తమ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకోవడం నేటి రోజుల్లో రెండుగా మారిపోయిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తను చిన్నప్పుడు రెండు సినిమాలను దాదాపు 120 సార్లు చూశాను అంటూ చెప్పుకొచ్చాడు ఇంతకీ ఆ సినిమాలో ఏవో కాదు తన మేనమామ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి తమ్ముడు సినిమాలు 20 సార్లు చూశాను అంటూ వైష్ణోదేవి చెప్పుకొచ్చాడు దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ అంటే అటు వైష్ణవ్ తేజ్ కి ఎంత ఇష్టమో చెప్పొచ్చు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: